అర్హత: ఎలక్ట్రానిక్స్, టెలికాం, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత శాఖలలో డిప్లొమా/B.E./B.Tech./M.Sc./MCA
మార్కెటింగ్/ఫైనాన్స్: MBA లేదా PG డిప్లొమా చేసి ఉండాలి.
రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2025 రెండు దశలను కలిగి ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ www.railtel.in ద్వారా దరఖాస్తు చేసుకోండి.
అభ్యర్థులు 31 మే 2025 (ఉదయం 10:00 IST) నుండి 30 జూన్ 2025 లోపు దరఖాస్తు పూర్తి చైయ్యాలి.
అర్హతను జాగ్రత్తగా తనిఖీ చేయండి మరియు చివరి తేదీకి ముందు www.railtel.in ద్వారా దరఖాస్తు చేసుకోండి.